రాధామాధవ రసరంజని 226 వ నెల నెలా వెన్నెల కార్యక్రమ ప్రారంభాకులు:
శ్రీ కస్తూరి సత్యనారాయణ గారు
రాధామాధవ విద్యార్ధుల కూచిపూడి నృత్యాలు
చిన్నారుల నృత్యాలను వీక్షిస్తున్న ప్రేక్షకులు మరియు రాధామాధవ సభ్యులు
ఈనాటి ముఖ్య అతిధి మరియు సన్మాన గ్రహీత ఐన శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారికి పాదాభివందనం చేస్తున్న శ్రీ ఖలీల్ గారు
గురువు ఔన్నత్యాన్ని విద్యార్ధి లక్షణాలను ప్రక్షకులకు వివరిస్తున్న మన కమిటీ సభ్యులు శ్రీ దుర్గ ప్రసాద్ గారు
శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారిని సన్మనిస్తున్న శ్రీ కోటపాటి సాంబయ్య గారు వారి ధర్మపత్ని
కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత తాను గుంటూరు లో ఉన్నానా లేక కూచిపూడి లో ఉన్నానా అనే సన్ధిగ్ధమ్లో ఖలీల్ గారు పడేశారని తన మనసులోని మాటను తెలియజేస్తూ గుంటూరుకు ఖలీల్ ఒక వరమని తన కృషికి తప్పకుండా చక్కని గుర్తింపు ప్రభుత్వం నుంచి లభిస్తుందని ఆకాంక్షించిన శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారు
ప్రేక్షకులతో కలసి చిన్నారుల నృత్యాలను తిలకిస్తున్న శ్రీ పసుమర్తి రతయ్య శర్మ గారు
ఆపాత మాధురాలతో పాటు కొత్త చిత్రాలలోని చక్కని గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీమతి హెలెన్ కుమారి గారు మరియు శ్రీ రసూల్ గారు
Thank you All......!
No comments:
Post a Comment